ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తముగా సుమారు 53 లక్షల మంది రైతులకు పెట్టుబడి ,కూలి ,ఎరువుల కొనుగోలు కు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కొంత మొత్తము సహాయము చేయడం ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యము
ఈ అన్నదాత సుఖీభ పధకంలో డబ్బులు రానివారికి అనేక కారణాలు ఉన్నాయి
మీ యొక్క భూమి ప్రభుత్వ రికార్డులు అనగా ఆన్లైన్ రికార్డులు లో అందుబాటులో లేక పోవడం వలన లేదా మీ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ నెంబర్ కి అనుసంధానం లేఖ పోవడం వలన కొంత మంది రైతులకు ఖాతాలలో నగదు జమ కాలేదు
సమస్యలకు పరిష్కారాలు
బ్యాంకు కు ఆధార్ కార్డు లింక్ కానీ వారు తక్షణం బ్యాంకు అకౌంట్ ని ఆధార్ నెంబర్ తో జత చేసుకోవాలి
మీ యొక్క భూమి వివరాలు ఆన్లైన్ లో నమోదు కాకపోతే వెంటనే సంబంథిత అధికారి అనగా MRO కార్యాలయము నందు సంప్రదించగలరు
ఇంకా ఏమైనా ఇతర సమస్యలు ఉంటె 1100 కాల్ సెంటర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు మీ సమస్య పరిష్కారము అవుతుంది
Post a Comment