ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రములో ఉన్న ప్రతి రేషన్ కార్డు ను 2014 నుండి ఆన్లైన్ చేయడం జరిగింది
జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారము రాష్ట్రములో ఉన్న ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం పంపిణి చేయాలి లేదు అంటే ప్రభుత్వం 5 కేజీల బియ్యానికి సరిపడా నగదును పంపిణి చేయాలి కావున రేషన్ పంపిణి ని ప్రభుత్వం క్రమము తప్పకుండ పంపిణి చేయడం జరుగుతుంది అదేవిధముగా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి రేషన్ దుకాణమును మరియు ప్రతి రేషన్ కార్డు ను ఆన్లైన్ చేయడం జరిగింది
రాష్ట్రములో ఉన్న ప్రతి కార్డు దారుడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆన్లైన్ పోర్తల్ ద్వారా వారి కార్డు వివరాలు తెలుసుకోవచ్చు
WAP128700400091
ReplyDeleteWAP128700400091
ReplyDelete