ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కోసం 1100 కాల్ సెంటర్ ని విజయవాడ లో ప్రారంభించడం జరిగింది దీని లో దాదాపుగా 4000 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు
- రాష్ట్రములోని ప్రజలు ఎప్పుడైనా ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి తమ సమస్యని చెప్పుకోవచ్చు 24 గంటలు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది ,అదేవిధముగా తక్షణం మీ ఫిర్యాదును సంబంధిత అధికారికి బదిలీ చేయబడుతుంది అర్జీ దారునికి అర్జీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది
- అర్జీ దారుని ఫిర్యాదును 7 రోజులలోపు పరిష్కరించడం జరుగుతుంది
- ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి అవసరం మీద అయిన పిర్యాదు చేయవచ్చు
- నమోదు చేసుకున్న పిర్యాదు పైన ప్రభుత్వ అధికారులు మీ సమస్య పరిష్కారము ఐనది అయినది లేనిదీ మీకు లిఖిత పూర్వకముగా తెలియ జేస్తారు
మరిన్ని వివరాలకు https://www.meekosam.ap.gov.in/
Post a Comment